రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

భక్తులకు కాఫీ, టీ


స్వామి దర్శనార్థం తిరుమల వచ్చే భక్తులకు కాఫీ, టీ ఇవ్వాలని TTD నిర్నయించింది. ఈ మేరకు TTD చర్యలు చేపట్టారు. సర్వ దర్శనం చేసుకున్న సమయం లో భక్తుల నుంచి వచ్చిన అభి ప్రాయం మేరకు పై నిర్ణయం తీసుకున్నారు. వైకుంఠం - 2 ద్వారా సర్వదర్సనానికి వెళ్ళే భక్తులు కంపార్ట్మెంట్లలో గంటల తరబడి నినీక్షించే భక్తులు కాఫీ, టీ తాగడం ద్వారా ఉప శమనం లభిస్తుంది అని గుర్తించారు. ఈ మేరకు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు.