రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

HAPPY NEW YEAR



Before

2009 ends

Let me thanx to 

All  the  good  people

Who made 2009 beautiful for me

I pray you be blessed with glorious year ahead !!!


H   A   P   P   Y    N   E   W    Y   E   A   R

2    0    1    0

Dear Suri




Distance never separates any relation
&
Time never build any relation.

If Feelings are True From Heart,

Then ‘Friends are always “Friends” forever.
 
Happy Birthday
 
My Dear

కిటకిట



ముక్కోటి ఏకాశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సోమవారంనాడు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 28 కంపార్ట్ మెంటులూ పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయాయి. మరో మూడు కిలోమీటర్ల మేరకు క్యూ లైన్లు విస్తరించాయి. స్వామివారి దర్శనానికి భక్తులకు సుమారు 16 గంటల సమయం పడుతోంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులను ఉత్తర ద్వారా గుండా పంపిస్తారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఇలాంటి సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా రావడం ఆనవాయితీగా వస్తోంది. ముక్కోటి ఏకాదశి రోజున స్వామిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

వైకుంఠ ద్వారా దర్శనం కోసం భక్తులు ఆదివారం సాయంత్రానికే లక్షల సంఖ్యలో తిరుమల గిరులకు చేరుకున్నారు. రద్దీ విపరీతంగా ఉండడంతో వసతి గదులు చాలక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

కాగా, ముక్కోటి ఏకాదశి సందర్భంగా సోమవారం ఉదయం మలయప్పస్వామి స్వర్ణరథంపై ఊరేగారు. సర్వాభరణలను అలంకరించుకుని దేవేరులతో కలసి స్వామి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. భక్తుల గోవిందన నామోచ్ఛారణతో తిరుమల గిరులు మారుమోగుతున్నాయి.

ముక్కోటి ఏకాదశి రోజున జాగరణ




ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని వేయికనులతో వీక్షించి, శ్రీహరిని సేవించి తరించాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే రోజే వైకుంఠ ఏకాదశిగా పరిగణించబడుతోంది. ఈ వైకుంఠ ఏకాదశి శనివారంలో వస్తే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.


ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు, వెంకన్న దేవాలయములకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని విష్ణు అష్టోత్తరమును పఠించడం మంచిది. అదే రోజున సత్యనారాయణ వ్రతమును ఆచరించి విష్ణుమూర్తిని నిష్ఠతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

ఆ రాత్రి నిద్రపోకుండా విష్ణు నిత్యపూజ, విష్ణు స్తోత్రమాల, విష్ణు సహస్రనామ స్తోత్రములతో పారాయణ చేయాలి. మరుసటి రోజు ఉదయం శుచిగా స్నానమాచరించి శ్రీహరిని పూజించి సన్నిహితులకు శుభాకాంక్షలు తెలియజేయడం శుభప్రదం.

విష్ణు సహస్ర నామ సోత్రమ్, విష్ణు పురాణం, సత్యనారాయణ స్వామి వ్రతము వంటి పుస్తకాలను ఫల, పుష్ప, తాంబూలాలతో స్త్రీలకు దానం చేయడం మంచిది. అదేవిధంగా ఏకాదశిన దేవాలయాల్లో విష్ణుమూర్తికి లక్ష తులసి పూజ చేయించేవారికి సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి

వైకుంఠ ఏకాదశి రోజున పూజ



పూర్వం అసుర బాధలను భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుడిని దర్శించి, తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడల వదిలించుకున్నారు.

ఉత్తర ద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల ఈ రోజు వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగివచ్చిన మూడుకోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం ముక్కోటి ఏకాదశిగాను పిలువబడుతోంది.

వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.

అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి.

విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి.

ఇకపోతే... వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

బఠాణీ భాజీ




కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన బఠాణీలు : 2 కప్పులు
టొమాటో ముక్కలు : కప్పులు
సిమ్లా మిర్చి : 100 గ్రాములు
ఉల్లి ముద్ద : కప్పు
కొబ్బరి పొడి : 2 టీ స్పూన్స్
వెల్లులి రేకలు : రెండు
కొత్తిమీర : ఒక కట్ట
దనియాల పొడి : అర టీస్పూన్
జీలకర్ర పొడి : అర టీస్పూన్
పసుపు : చిటికెడు
ఉప్పు : రుచికి సరిపడా

తయారు చేయు విధానం : బఠాణీలను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. మరుసటిరోజు నానిన బఠాణీలను కుక్కర్ లో వేసి ఒక్క విజిల్ రానివ్వాలి. దనియాలను, జీలకర్రను దోరగా వేయించుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీరను, ఉల్లిపాయలను విడివిడిగ శుభ్రంగా కడిగి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వెల్లులి రేకలు, ఉల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్ర పొడి, సిమ్లామిర్చి వేసి మరో అయిదు నిమిషాలు వేయించిన తర్వాత బఠాణీలను వేసి కలబెట్టాలి. తర్వాత కొత్తిమీర ముద్ద, ఉప్పు, కొబ్బరిపొడి వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి. చివరగా టొమాటో ముక్కలు వేసి ఐదు నిమిషాలు సన్నటి సెగమీద మగ్గనించి దించేసుకోవాలి. ఈ బఠాణీ భాజీ రోటీలోకీ అన్నంలోకీ చాలా బాగుంటుంది.



My pain is you...


When I laugh
My jokes are you...
When I talk
My words are you...
When I sing
My songs are you...
When I think
My thoughts are you...
When I walk
My shadow is you...
When I see
My eyes are you...
When I cry
My tears are you...
When I sleep
My dreams are you...
When I breath
My sigh is you...
Now I am sufferring
My pain is you...
thats why I say my life is you!

DEAR JASMINE




I can't find a reason why God gave you to me
but that is not the question to be asked
May be the question is how did god knew
that I needed a friend like YOU.

HAPPY BIRTHDAY

JASMINE

ప్రియుని ఆకట్టుకోవడానికి ప్రేయసి




ప్రేయసి చెప్పే తీయటి కబుర్లు, ఆమె నిత్యం పొగిడే పొగడ్తలకు ప్రేమికుడు "ప్లాట్" అయిపోవాల్సిందేనట. ఇంకా ప్రియుని ఆకట్టుకోవడానికి ప్రేయసి ఏం చేస్తుందో ఇలా చెప్పుకొచ్చారు.

కోకిల స్వరంతో ప్రేమికుడు "ప్లాట్":  ప్రేమికుడు చెప్పలేని బాధతో సతమతమవుతున్నప్పుడు ప్రేమ మైకాన్నంతా గొంతులో పూరించి తన "కోకిల" స్వరంతో తాజా మాటలతో అతడిని మహా మజా చేస్తుంది.

ఆకర్షించే దుస్తుల్లో "మనసంతా నువ్వే":  ప్రేమికునికి తెలియకుండా అతడికి ఇష్టమైన రంగులేమిటో తెలుసుకుని ఆ రంగు దుస్తులను ధరిస్తూ ప్రేమికుడి మనస్సును ఆక్రమిస్తుంది.

సాయంత్రపు సమావేశాల్లో "కిస్సింగ్స్":  సాయంత్రం వేళల్లో వీలున్నప్పుడల్లా అతడితో గంటల తరబడి సమావేశమవడానికి చొరవ చూపుతుంది. ఈ సమావేశంలో తీయని ప్రేమ కబుర్లు షురూ. మాటలమధ్యలో అప్పుడప్పుడు అతడికి ముద్దులు, కౌగలింతలు రుచి చూపిస్తుంది.

కళ్లలో కనిపించే ప్రేమ "కసి":  పొరపాటున ప్రేమికుడు పిలిచిన సమయానికి రాలేకపోయినప్పుడు సదరు ప్రియురాలిపై అలిగే అవకాశం ఉంది. ఆ సమయాల్లో మత్తెక్కించే అత్తరు చల్లుకుని అతడు తనపై కోపాన్ని ప్రదర్శించక మునుపే తన కనుల ద్వారా ప్రేమ మైకాన్ని నింపి చుట్టేస్తుంది.

మృదువైన చేతి స్పర్శ "తహ తహ":  ఇది అత్యంత మత్తెక్కించే ప్రేమ క్రియ. నడిచి వెళుతున్న సమయంలో ప్రేమికుని చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ... మధ్యమధ్యలో గారాలు పోతూ... అతడు ఆమెను వదల్లేని స్థితికి చేరుస్తుంది. ఆ అనుభవాన్ని చవిచూసిన ప్రేమికుడు తిరిగి ఆ స్పర్శకోసం ఎపుడు తెలవారుతుందా అని చూస్తాడు.

పూలు తెచ్చే ప్రేమ "మూడ్":  పరిచయమైన తొలి రోజుల్లో అన్ని రకాలు పుష్పాలను అలంకరించుకుంటుంది. వాటన్నిటిలో ఏదో ఒక రకమైన పుష్ప జాతులు అంటే తనకు ఇష్టమని ప్రియుడు చెపుతాడు. అతడు చెప్పిన ఆ పూల రకాలను ధరిస్తూ అతడి మదిని నిత్యం తన ఆలోచనలతో పిచ్చెక్కిస్తుంది.

లేత రంగు పెదవుల "ముద్ర":  నెలలో ఏదో ఒకరోజు... అతని ఎదుటే పెదవులకు రంగులద్ది తన తీయటి అధరాలను అందించి మత్తెక్కిస్తుంది. ఆ తీపి ముద్దు తాలూకు ముద్ర అతని ఎద లోతుల్లో అలా నిక్షిప్తమైపోతుంది. ఇక ప్రేయసిని మరువలేడతడు.

బీరకాయ బజ్జీ




కావలసినవి
బీరకాయలు: రెండు
సెనగపిండి: కప్పు
బియ్యప్పిండి: అరకప్పు
నూనె: 2 కప్పులు
వంటసోడా: చిటికెడు
కారం: 2 టీస్పూన్లు
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం
* ముందుగా బీరకాయలు తొక్కు తీసి చక్రాల్లా కోసుకోవాలి.(చేదు లేకుండా చూసుకోవాలి)
* బియ్యప్పిండి, సెనగపిండి, ఉప్పు, కారం, సోడా కలిసి నీళ్లు పోసి జారుగా కలపాలి.
* స్టవ్‌మీద కళాయి పెట్టి నూనె పోసి బాగా కాగిన తరవాత ఒక్కో బీరకాయ ముక్కని సెనగపిండిలో ముంచి నూనెలో వేయించాలి. ఎర్రగా వేయించి తీశాక టొమాటో సాస్‌తో వడ్డించాలి.

Dear Saroja Narayana Raju




For your celebration today
we wish you a lot of love
to keep you warm even
 after your gold wedding
anniversary

HAPPY ANNIVERSARY

Rajasekar - Jeevitha



తమిళ చిత్రాలతో తెరంగేట్రం చేసిన రాజశేఖర్, జీవితలు 'తలంబ్రాలు' చిత్రంలో తొలిసారిగా కలిసి నటించారు. తలంబ్రాలు సూపర్ హిట్ కావడంతో ఆ తరువాత వారిరువురు కలిసి నటించిన 'ఆహుతి', 'ఇంద్రధనస్సు', 'అంకుశం', 'మగాడు' చిత్రాలు మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. 'తలంబ్రాలు' చిత్రీకరణ సమయంలో వీరిరువురు ప్రేమలో పడ్డారు. అయితే వీరి ప్రేమను పెళ్లి పట్టాలపై చేర్చేందుకు అవసరమైన గ్రీన్ సిగ్నల్‌ను ఇచ్చేందుకు ఇరు కుటుంబాల పెద్దలు తొలుత తటపటాయించారు. 'మగాడు' సినిమా షూటింగ్ సమయంలో రాజశేఖర్‌కు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆసుపత్రిలో ఆయనకు జీవిత చేసిన సపర్యలు ఇరు కుటుంబాల పెద్దలను ఆకట్టుకున్నాయి. దాంతో రాజశేఖర్, జీవితలు ఒక ఇంటివారయ్యారు.

Love is....


A girl asked a guy if he thought she was pretty, he said, 'No'.

She asked him if he would want to be with her forever and he said 'No'.

She then asked him if she were to leave would he cry, and once again he replied with a no.

She had heard enough.

As she walked away, tears streaming down her face the boy grabbed her arm and said

You're not pretty you're beautiful.

I dont want to be with you forever. I NEED to be with you forever.

And I wouldnt cry if you walked away...I'd DIE...